ట్రినిటీ కంబైన్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున:
- శ్రీ ఆర్. సీతారాం రెడ్డి
- శ్రీమతి జి. కవిత
- శ్రీ త్రినయ్ రెడ్డి
- శ్రీ త్రిభువన్ రెడ్డి
విరాళానికి సంబంధించిన డీడీలను టీటీడీ అదనపు ఈవోకు అందజేశారు.
టీటీడీ ఆధ్వర్యంలోని ధార్మిక, సేవా కార్యక్రమాల్లో భాగమైన శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు ఈ విరాళాన్ని అందించారు.
శ్రీవారి ఆశీస్సులతో టీటీడీ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు ఈ ₹2 కోట్ల విరాళం విశేష సహకారంగా నిలవనుంది.
💬 వ్యాఖ్యలు