టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్‌కు హైదరాబాద్ దంపతుల రూ.15 లక్షల విరాళం

తిరుమల, ఆగస్టు 19, 2026: హైదరాబాద్‌కు చెందిన డా. పి. శిల్ప, డా. శ్రీధర్ రెడ్డి దంపతులు టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్‌కు…

✍ Admin · 📅 21 Aug 2026 · ⏱ 1 min read
Hyderabad Couple Donates Rs.15 Lakh to TTD Sri Venkateswara Pranadana Trust

తిరుమల, ఆగస్టు 19, 2026: హైదరాబాద్‌కు చెందిన డా. పి. శిల్ప, డా. శ్రీధర్ రెడ్డి దంపతులు టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.15 లక్షలు విరాళంగా బుధవారం అందించారు.

టీటీడీ అదనపు ఈవోకు విరాళం చెక్కు అందజేత

దాతలు రూ.15 లక్షల విరాళం చెక్కును టీటీడీ అదనపు ఈవో శ్రీ చ. వెంకయ్య చౌదరికి తిరుమలలోని అదనపు ఈవో క్యాంప్ కార్యాలయంలో అందజేశారు.

శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ సేవా కార్యక్రమాలకు మద్దతుగా ఈ విరాళాన్ని అందించినట్లు తెలిపారు.

భాషను మార్చండి: 🇬🇧 English 🇮🇳 తెలుగు
📿 ఈ వార్త మీ హృదయాన్ని తాకింది అయితే, తిరుమల యాత్రకు ప్లాన్ చేస్తున్న ఇతర భక్తులకు పంచుకోండి.
📣 షేర్ చేయండి Telegram 𝕏 Facebook

✉️ తిరుమల వార్తల న్యూస్‌లెటర్

రోజువారీ దర్శనం అప్‌డేట్‌లు, పండుగ రిమైండర్‌లు, టోకెన్ విడుదల అలర్ట్‌లు — నేరుగా మీ ఇన్‌బాక్స్‌లో.

స్పామ్ లేదు. 1 క్లిక్‌లో అన్‌సబ్‌స్క్రైబ్.

💬 వ్యాఖ్యలు

మొదటి వ్యాఖ్య మోడరేషన్ తర్వాత కనిపిస్తుంది
⏳ లోడ్ అవుతోంది…
© 2026 Tirumalainfo.com · All news · 📚 Saved · Live status · Terms · Privacy