తిరుమల, జూలై 30, 2026: జూలై 31 దర్శనం కోసం టీటీడీ మధ్యాహ్నం 12:00 గంటలకు 10,000 ఎస్ఎస్డీ (Slotted Sarva Darshan) టోకెన్లు విడుదల చేసింది.
భక్తుల నుంచి అధిక స్పందన లభించడంతో మధ్యాహ్నం 1:15 గంటలకే మొత్తం ఎస్ఎస్డీ కోటా పూర్తైంది.
అలాగే 2,000 దివ్య దర్శనం (శ్రీవారి మెట్టు మార్గం) టోకెన్లు విడుదల చేయగా, అవి కూడా మధ్యాహ్నం 1:47 గంటలకు పూర్తిగా బుక్ అయ్యాయి.
టీటీడీ సేవలకు సంబంధించిన బుకింగ్లు మరియు సమాచారం కోసం అధికారిక టీటీడీ వెబ్సైట్ లేదా అధికారిక మొబైల్ యాప్ను మాత్రమే ఉపయోగించాలని భక్తులకు సూచించింది.
💬 వ్యాఖ్యలు